Tag #Meenakshi Natarajn #phoned #Minister Surekha

‌మీడియాకు ఎక్కి రచ్చ చేయవద్దు

– మంత్రి సురేఖకు మీనాక్షి హెచ్చరిక హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 16: ‌దేవాదాయ‌, అట‌వీ శాఖ‌ల‌ మంత్రి కొండా సురేఖతో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ ‌ఫోన్‌లో మాట్లాడారు. మీడియా ముందుకు వెళ్లవద్దని ఆమె సూచించారు. కూర్చొని మాట్లాడదామని చెప్పినట్లు సమాచారం. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్‌ ఉమ్మడి నల్గొండ…