రాష్ట్రంలో మీనాక్షి పాదయాత్రలు

– కార్యకర్తలతో కలిసి సమావేశాలు – 31 నుంచి ఆగస్టు 6వరకు పర్యటనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 28: తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ నాక్షి నటరాజన్ తన నియోజకవర్గ పర్యటనలో భాగంగా పాదయాత్రలను ప్రారంభించబోతున్నారు. జూలై 31 నుంచి ఆగస్టు 6 వరకు వివిధ నియోజకవర్గాల్లో పాదయాత్రలు, శ్రమదానం కార్యక్రమాలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు…
