సీఎంతో మీనాక్షి, మహేష్కుమార్ల భేటీ

– పాదయాత్ర, దిల్లీ పర్యటనపై చర్చించిన నేతలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 30: ఈ నెల 31 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు కాంగ్రెస్ పాదయాత్ర జరగనున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నివాసంలో ఆయనతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు సమావేశమయ్యారు.…
