రోగికి మరో జన్మనిచ్చిన మెడికవర్ వైద్యులు

వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10: ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని నుండి వరంగల్ మెడికవర్ హాస్పిటల్ వైద్య బృందం కాపాడిరది. ఈమేరకు హాస్పిటల్ సెంటర్ హెడ్ నమ్రత శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. రాజారావు (51) అనే వ్యక్తి గుండె సంబంధిత తీవ్రమైన సమస్యలతో వరంగల్ మెడికవర్ హాస్పిటల్కు ప్రాణాపాయ స్థితిలో వచ్చారన్నారు. దీర్ఘకాలంగా…
