మేడారం భక్తులకు నిఫుణులతో వైద్య సేవలు

– హాస్పిటల్ సందర్శించిన ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ రవీంద్రనాయక్ ములుగు, ప్రజాతంత్ర, జనవరి 18: మేడారం టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన 50 పడకల హాస్పిటల్ను వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకుడు డాక్టర్ రవీంద్రనాయక్ ఆదివారం సందర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం సందర్శన, మేడారంలో మంత్రివర్గ సమావేశంలో భాగంగా…
