Tag #media academy #Srinivasreddy

నైపుణ్యంతో కూడిన జర్నలిజాన్ని అందించాలి

– తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 04 : సమాజానికి నైపుణ్యంతో కూడిన జర్నలిజాన్ని అందించాల‌ని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ భవనంలో గిరిజన జర్నలిస్టులకు రెండు రోజులపాటు శిక్షణ తరగతుల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా…