మీడియా అకాడమీ సేవలు అభినందనీయం

– జర్నలిస్టులపై మోనోగ్రాఫ్లు స్ఫూర్తిదాయకం – మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అండగా తామున్నమాన్న భరోసా ఇచ్చి వారికి ఆర్థిక సహాయం అందజేస్తున్న తెలంగాణ మీడియా అకాడమీ జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమం అభినందనీయమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నాంపల్లిలోని మీడియా అకాడమి…
