మేడారం ట్రస్ట్ బోర్డు నియామకం

– చైర్మన్ ఇర్ఫ సునీల్ దొర సహా 15మంది డైరెక్టర్ల ప్రమాణం ములుగు, ప్రజాతంత్ర, జనవరి 17: మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ట్రస్ట్ బోర్డును ప్రభుత్వం శనివారం నియమించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్గా ఇర్ప సుకన్య సునీల్ దొర, మరో 15మందిని డైరెక్టర్లుగా నియమించారు. బోర్డు సభ్యులతో మేడారం ఆలయ కార్యనిర్వహణ అధికారి…
