కుంభమేళాను తలపించేలా జాతర ఏర్పాట్లు

– రూ.200 కోట్లతో మేడారం ఆధునికీకరణ – 200 సంవత్సరాలు నిలిచేలా రాతి కట్టడాలు – రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 5ః గిరిజన, గిరిజనేతరుల ఆరాధ్య దైవాలైన సమ్మక, సారలమ్మ జాతర కు సంబంధించి రూ.200 కోట్లకు పైగా ఖర్చుతో ఆధునికీకరణ పనులు చేపట్టామని, ఇప్పటికి దాదాపు…
