భద్రాచలం ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

– మూడు దశల్లో దేవస్థానం అభివృద్ధి పనులు – మాస్టర్ ప్లాన్పై చర్చించిన మంత్రులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థాన అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా…
