రాష్ట్రంలో భారీ ఎత్తున 44 మంది ఐఎఎస్ల బదిలీ

జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలి విద్యుత్ శాఖ కమిషనర్గా రొనాల్డ్ రోస్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24 : తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. 44 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలిని నియమించింది. ఈ మేరకు సీఎస్…
