రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న టిఆర్ఎస్ నిరసనలు
ధాన్యం కొనేవరకు పోరు ఆగదన్న మంత్రులు ఇండ్లపై నల్ల జెండాలు ఎగగురేసి నిరసన గ్రామాల్లో ర్యాలీలతో ఆదోళన ప్రజాతంత్ర, హైదరాబాద్, ఏప్రిల్ 8 : యాసంగి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఖరిపై జిల్లాలవ్యాప్తంగా రైతులతో కలిసి టీఆర్ఎస్ శ్రేణుల నిరసనలు కొనసాగుతున్నాయి. వడ్ల కొనుగోళ్లకు సంబంధించి కేంద్రంపై టీఆర్ఎస్ పోరాటాన్ని ఉధృతం చేసింది.…
