భారీగా ఐఏఎస్ల బదిలీలు

– మొత్తం 45మంది బదిలీ ఉత్తర్వులు – పలు జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 45 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…
