విమానాశ్రమాల్లో మాస్కులు తప్పనిసరి
లేకుంటే దింపేయండి : దిల్లీ హైకోర్టు ఆదేశం న్యూ దిల్లీ, జూన్ 03(ఆర్ఎన్ఏ) : విమానాశ్రయాలు, విమానాల్లో ప్రయాణికులు మాస్క్లను కచ్చితంగా ధరించేలా నిబంధనలను అమలు చేయాలని దిల్లీ ధర్మాసనం ఆదేశించింది. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పెద్ద మొత్తంలో జరిమానాలు విధించాలని ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) విపిన్ సంఘీ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. కోవిడ్…
