అమరవీరుల స్థూపం వద్ద చర్చకు సిద్ధం…
-కేసీఆర్ నువు రాకపోతే కేటీఆర్, హరీష్ ను పంపు -టీఆరెస్ కు 25కు మించి సీట్లు రావు -అందుకే కేసీఆర్ కాంగ్రెస్ పై దాడి చేస్తున్నారు -అసెంబ్లీని చిల్లర రాజకీయాలకు వేదికగా మార్చారు -నిక్కర్ పార్టీ, లిక్కర్ పార్టీ ఒక్కటయ్యాయని గద్దరన్న ముందే చెప్పారు -టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. తెలంగాణకు కేసీఆర్ చేసిన ద్రోహంపై…
