Tag Marking begins in Musi watershed..

మూసీ పరీవాహకంలో మార్కింగ్ మొద‌లు..

అధికారుల సర్వేపై స్థానికుల ఆగ్రహం ఇక్కడి నుంచి పోయేది లేదని హెచ్చరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: ‌రాజధానిలో మూసీ నది పరీవాహక ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు సర్వే చేపట్టారు. మూడు జిల్లాల పరిధిలో మొత్తం 25 ప్రత్యేక సర్వే బృందాలు పర్యటిస్తున్నాయి. హైదరాబాద్‌ ‌జిల్లా పరిధిలో 16…