మరియా కొరీనాను వరించిన నోబెల్ శాంతి బహుమతి

– ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు పురస్కారం – అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆశలు గల్లంతు స్వీడన్, అక్టోబర్ 10:ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి 2025 మరియా కొరీనా మచాడోను వరించింది. ఈ విషయాన్ని నార్వే నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. వెనెజువెలాకు చెందిన మరియా కొరీనా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు…
