ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల దుశ్చర్య

– ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు యువకుల హత్య రాయ్పూర్, అక్టోబరు 25: ఓవైపు లొంగుబాట్లు మరోవైపు, మావోయిస్టుల ఏరివేత జరగుతున్నా వారు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. స్థానికుల్లో భయాందోళన సృష్టిస్తున్నారు. తాజాగా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. శుక్రవారం రాత్రి ఉసూరు పోలీస్ స్టేషన్…
