ఛత్తీస్గఢ్ ,మహారాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్

భద్రాచలం,ప్రజాతంత్ర, ఆగస్ట్ 27:నలుగురు మావోయిస్టులు మృతి చెందగా మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో పురుషుడుతో పాటు ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం.గడ్చిరోలి-నారాయణ్పూర్ సరిహద్దులో 8 గంటలుగా కొనసాగుతున్న ఎన్కౌంటర్ సంఘటనస్థలి నుండి భారీగా ఆయుధాలతో పాటు మృత దేహాలు భద్రత దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్ లో C-60 మరియు CRPF భద్రతా…
