Tag Manchiryala district

మంచిర్యాల జిల్లా… కోయపోషగూడెంలో కొనసాగుతున్న ఉద్రిక్తత

పోడుభూముల స్వాధీనంపై గిరిపుత్రుల ఆందోళన అటవీ సిబ్బందిపై తిరుగుబాటు భదాద్రి జిల్లాలోనూ కొనసాగుతున్న పోడురైతుల ఆందోళన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 8 : రాష్ట్రంలో పోడు రైతుల గోస కొనసాగుతుంది. పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలిస్తామన్న సర్కార్‌ ‌పట్టించుకోకపోవడంతో.. ఆదివాసీలు, ఫారెస్ట్ ఆపీసర్ల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. మంచిర్యాల జిల్లాదండేపల్లి మండలం…