మామునూరు ఎయిర్పోర్టులో కదలిక

– భూసేకరణకు రూ.205 కోట్లు విడుదల హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై25: వరంగల్లోని మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణం పనుల్లో మరో కీలక ముందడుగు పడింది. ఎయిర్పోర్టు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రూ.205 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే భూములు కేటాయించలేదని ఆరోపణలు వచ్చాయి. మామునూరు వద్ద కొత్త బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణానికి…
