Tag #Malnadu drugs case #DCP’s son #Arrest #

డ్రగ్స్‌ కేసు.. మరో పోలీస్‌ అధికారి కుమారుడి అరెస్ట్‌

హైదరాబాద్‌, జులై 15: మల్నాడు రెస్టారెంట్‌లోని డ్రగ్స్‌ పార్టీ కేసులో మరో పోలీసు అధికారి కుమారుడు అరెస్ట్‌ అయ్యారు. సైబరాబాద్‌ ఏఆర్‌ డీసీపీ కుమారుడు మోహన్‌ను ఈగల్‌ టీమ్‌ అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే ఈ కేసులో ఇంటలిజెన్స్‌ ఏఎస్పీ వేణుగోపాల్‌ కుమారుడు రాహుల్‌ తేజా కూడా అరెస్టయ్యారు. ప్రస్తుతం మోహన్‌, రాహుల్‌ తేజా, హర్ష, మల్నాడు…