అఖిలపక్షం కన్నా ఎన్నికల ప్రచారమే ముఖ్యమా?

– ఉగ్రవాదులను ఏరివేసామని అబద్దాలు ప్రచారం చేస్తారా – అబద్దాల కార్ఖానాలు ఏర్పాటు చేసిన బిజెపి – సిందూర్పై చర్చలో విపక్ష నేత ఖర్గే ఘాటు వ్యాఖ్యలు – నడ్డా అభ్యంతరం.. విపక్షం డిమాండ్తో క్షమాపణలు న్యూదిల్లీ,జూలై29: ఆపరేషన్ సిందూర్ పై రాజసభ్యలోనూ వాడీవేడీ చర్చ జరిగింది. ఈ క్రమంలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గేపై…
