Tag Mallikarjun Kharge

మోదీ, కెసిఆర్‌…ఇద్దరూ ఒక్కటే

హైదరాబాద్‌ ‌రోడ్‌ ‌షో ప్రచార సభలలో కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ‌ఖర్గే హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 25 : ‌పీఎం మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఇద్దరూ అబద్ధాలే చెబుతున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే ఆరోపించారు. శనివారం సికింద్రాబాద్‌లోని బన్సీలాల్‌పేట డివిజన్‌లో నిర్వహించిన రోడ్‌ ‌షోలో ఆయన మాట్లాడుతూ.. బిడ్డ కోసమే కేసీఆర్‌…