Tag #make us #partners #in Musi Development #Madhu Park Ritz residents

మూసీ అభివృద్ధిలో భాగస్వాములను చేయండి

– మూడు ప్రతిపాదనలను పరిశీలించండి – ఉప ముఖ్యమంత్రికి మధు పార్క్ రిడ్జ్ నిర్వాసితుల వినతిపత్రం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ పునర్జీవ పథకంలో భాగస్వాములను చేయాలని, నిర్వాసితులుగా తమకు న్యాయం చేయాలని మధు పార్క్ ‘ఎ’ బ్లాక్ నిర్వాసితులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుకు వినతిపత్రం…