వారితో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు దిగండి

– ప్రజల మద్దతు ఎవరికుందో తేలుతుంది – ముఖ్యమంత్రికి కేటీఆర్ సవాల్ సిరిసిల్ల, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: పంచాయతీ ఎన్నికల్లో 66శాతం ప్రజలు కాంగ్రెస్కు ఓటేసిన మాట నిజమైతే మీ పార్టీలో చేర్చుకున్న పదిమంది బీఆర్ఎస్ ఎమ్మల్యేల చేత రాజీనామా చేయించి తక్షణమే ఉప ఎన్నికల బరిలో దిగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్…
