ధాన్యం తడవకుండా తగు ఏర్పాట్లు చేయాలి

– మొంథా తుఫాన్తో అప్రమత్తంగా ఉండాలి – ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్లు సమ్వయంతో వ్యవహరించాలి – లోతట్టువారిని సహాయక శిబిరాలకు తరలించాలి – అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్29: మొంథా తుపాను తీవ్ర వాయుగుండంగా మారి తీరం దాటి భద్రాద్రి కొత్తగూడం విూదుగా తెలంగాణలో ప్రవేశించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో…
