శబరి గిరులపై మకరజ్యోతి దర్శనం

– మార్మోగిన స్వామి శరణం నామస్మరణం – పులకించిన అయ్యప్ప భక్తులు తిరువనంతపురం, జనవరి 14: శబరిగిరులపై మకర జ్యోతి దర్శనమిచ్చింది. దాంతో స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణల మధ్య మకర జ్యోతిని అయ్యప్ప మాలధారణలో ఉన్న స్వాములు భక్తి తన్మయత్వంతో దర్శించుకున్నారు. జనవరి 14వ తేదీ మకర సంక్రాంతి సందర్భంగా సాయంత్రం 6.30 గంటల…
