Tag #major projects #Telangana #full of water #officers alert

నిండుకుండల్లా ప్రధాన ప్రాజెక్టులు

– శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం నిజామాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌29:‌తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులైన సింగూరు, శ్రీరాంసాగర్‌, ‌నిజాంసాగర్‌, ‌నాగార్జునసాగర్‌లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహంతో జలాశయాలు నిండుకుండలా మారాయి. దీనితో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులోకి…