పశుసంవర్ధక రంగ అభివద్ధికి పెద్దపీట

– నట్టల నివారణ మందు పంపిణీ లో మంత్రి అడ్లూరి జగిత్యాల,ప్రజాతంత్ర,డిసెంబరు27: రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక రంగ అభివద్ధికి పెద్దపీట వేస్తోందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. పాడి రైతులకు అండగా నిలిచిందన్నారు. శనివారం నక్కలపేటలో నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
