రూ.547 కోట్ల సైబర్ దోపిడీ కేసు

– ప్రధాన నిందితుడు వికాస్ చౌదరి అరెస్ట్ సత్తుపల్లి/ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: రూ.547 కోట్ల సైబర్ క్రైమ్ కేసులో ప్రధాన నిందితుడు ఉడతనేని వికాస్ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 40 రోజులుగా పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు వీఎం బంజర, కల్లూరు పోలీసులు హైదరాబాద్ తో పాటు పలు నగరాల్లో గాలింపు చర్యలు…
