Tag maheshwaram

మరో హైటెక్‌ ‌సిటిగా మహేశ్వరం

ఈ ప్రాంతానికి త్వరలో మెట్రోరైలు విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం అర్బన్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 28: ‌మహేశ్వరం మరో హైటెక్‌ ‌సిటీగా మారబోతుందని ఈ ప్రాంతానికి పరిశ్రమలు, మెట్రోరైలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో బి.ఆర్‌.ఎస్‌‌పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హజరై మండల…

కేసీఆర్ కుటుంబం అవినీతి దిల్లీ వరకు పాకింది

  –యువత పోరాటం ద్వారానే రాష్ట్రం -రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరోపణ మహేశ్వరం, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: కేసీఆర్ కుటుంబం అవినీతి తెలంగాణకు మాత్రమే పరిమితం కాకుండా దిల్లీ వరకు పాకిందని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరోపించారు. సోమవారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ కేంద్రంలో బీజేపీ…