Tag maheshwaram

ఉన్నత విలువలు గల నేత మంత్రి సబితమ్మ

  ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ – నిరంతరం అభివృద్ది కోసం పరితపించే నాయకురాలు -అభివృద్ధిని చూసి వోటు వేయండి   మహేశ్వరం, ప్రజాతంత్ర, నవంబర్ 23: నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే ఉన్నత విలువలు గల మంచి నాయకురాలు పి.సబితా ఇంద్రారెడ్డికి వోటు వేసి భారీ…

రైతుబంధు రాజ్యం కావాలా రాబందుల రాజ్యం కావాలా

– నిరుపేదల కష్టాలు తెలిసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ – ప్రభుత్వ చౌక ధరల దుకాణంలో నిరుపేదలకి సన్న బియ్యం పంపిణీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి – తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పక్క మహేశ్వర నియోజకవర్గంలో మీ సబితమ్మ పక్క కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 15 : మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం బంజరుగడ్డ తాండ,దావుద్ గుడా…

ప్రజలందరికి దీపావళి శుభాాంక్షలు

మహేశ్వరం బిఆర్ఎస్ అభ్యర్థి మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 11: మహేశ్వరం నియోజకవర్గం ప్రజలందరికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి,బిఆర్ఎస్ మహేశ్వరం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి  పి.సబితా ఇంద్రారెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కోటి కాంతులు నింపాలని సబితమ్మ ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి…

రియల్ ఎస్టేట్ లీడర్లకు.. ప్రజా నాయకురాలితో పోటీనా..?

  –మహేశ్వరం బిఆర్ఎస్ అభ్యర్థి పి.సబితా ఇంద్రారెడ్డి  – 50 వేల మందితో భారీ ర్యాలీగా నామినేషన్ దాఖలు -గులాబీ వనంగా మహేశ్వరం -సబితమ్మ నామినేషన్ కు వేలాదిగా తరలివచ్చిన జనహాని – దారి పొడవునా పూల జల్లులు -సబితమ్మ కు మద్దతుగా వేలాదిగా కదిలిన యువతరం -ఐదు కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ  …

ఆర్య వైశ్యుల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక పార్టీ బిఅర్ఎస్ మాత్రమే

  *మహేశ్వరం బిఅర్ఎస్ అభ్యర్థి పి.సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 9: ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్ ఆర్య వైశ్యుల అభ్యున్నతి, సంక్షేమానికి కృషి చేయడమే కాకుండా పలు పదవులు ఇచ్చి, రాజకీయంగా సముచిత స్థానం కల్పించినట్లు మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.…

ఆర్య వైశ్యులను ఆదరించి అక్కున చేర్చుకున్నది సీఎం కేసీఆర్

  – ఆర్య వైశ్యులకు ఎవరు ఇవ్వనన్ని పదవులు ఇచ్చింది, గౌరవించిన పార్టీ బిఆర్ఎస్ – ప్రతి ఆర్య వైశ్యుడు కారు గుర్తుకు వోటు వేసి, తమ కృతజ్ఞత చాటుకోవాలి బిఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి    మహేశ్వరం,ప్రజాతంత్ర: ఆర్య వైశ్యులను ఆదరించి అక్కున చేర్చుకున్నది సీఎం కేసీఆర్ మాత్రమేనని, ఎవరు ఇవ్వనని పదవులు ఆర్య…

అర్హులైన ప్రతి ఒక్కరికి రూ.5 లక్షల బీమా

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 7: బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి రాగనే అర్హులైన ప్రతి ఒక్కరికి రూ.5 లక్షల బీమా వసతి కల్పించడం జరుగుతుందని, దీంతో దాదాపు 93 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పేదల సంక్షేమం కోసం…

బీజేపీ పాలనలో.. దేశంలో ఎన్నడు లేని విధంగా నిరుద్యోగ సమస్య

–మహేశ్వరం బిఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి *బీజేపీ ప్రభుత్వ రంగా సంస్థలను నిర్విరీయం చేసింది *కర్ణాటకను పాలించిన బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రాని దివాలా తీయించారు మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 6: యువతకు పెద్ద పీట వేసి, ఉద్యోగాలు, ఉపాధి రంగాలలో భారీ అవకాశాలు కల్పించిన ఘనత బిఅర్ఎస్ అధినేత కేసీఆర్ కే దక్కుతుందని మంత్రి, మహేశ్వరం…

కాంగ్రెస్ అధికారంలో రాగానే ఆరు గ్యారెంటీలు అమలు

కాంగ్రెస్ అధికారంలో రాగానే ఆరు గ్యారెంటీలు అమలు మార్నింగ్ వాక్ లో కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్అర్ మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 5: కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు వోటు వేసి గెలిపించాలని, అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం…