Tag #Mahesh Kumar #clarity on Padayatra #Nizamabad

ప్రజలకు చేరవయ్యేందుకే పాదయాత్ర

– ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆదేశాలతోనే.. – జనహిత పాదయాత్రపై మహేష్‌ కుమార్‌ గౌడ్‌ నిజామాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 3: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాలతోనే జనహిత పాదయాత్ర నిర్వహిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ స్పష్టం చేశారు. ఈ పాదయాత్రపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు రాతలు…