సమ సమాజ నిర్మాణానికి మహాత్మా బసవేశ్వరుడు కృషి

– స్పీకర్ ప్రసాద్ కుమార్ వికారాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: సమసమాజ నిర్మాణానికి మహాత్మా బసవేశ్వరుడు ఎంతో కృషి చేశారని, ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎన్నోపల్లి కలెక్టరేట్ వెళ్లే దారిలో బసవేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ ఆవరణలో నూతనంగా నిర్మాణం…
