Tag Maharashtra under Modi’s leadership

మోదీ నాయకత్వానికి అండగా మహారాష్ట్ర

ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 23: ఏ ఎన్నిక జరిగినా బీజేపీదే విజయమని  కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు.  మోదీ నాయకత్వానికి  అండగా నిలిచినందుకు మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.  మహావికాస్‌ అఘాడీ కూటమి విద్వేషాలు ప్రచారం చేశారని విమర్శించారు. ఎంవీఏ కూటమిని ప్రజలు నమ్మలేదన్నారు కిషన్‌ ‌రెడ్డి.…