మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ ఖిల్లా

– త్యాగాల చరిత్ర గాంధీ కుటుంబానిది -అబద్దాల పుట్ట బీజేపీ, బీఆర్ఎస్ – భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లు గెలవడం ఖాయం. -పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తాం. – టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మహబూబ్ నగర్ ప్రజాతంత్ర, ఏప్రిల్ 7 : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ ఖిల్లా…
