మహిళలు ఆర్థికంగా ఎదగాలి

పశు సంవర్థక,మత్స్య, పాడి పరిశ్రమ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మహబూబ్నగర్ ఫస్ట్ నైపుణ్య అభివృద్ధి కేంద్రం ప్రారంభం మహబూబ్నగర్ ప్రజాతంత్ర, జూన్ 17 : మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పశుసంవర్ధక,మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మహబూబ్ నగర్ ఫస్ట్…
