రిజిస్ట్రేషన్లలో మాయాజాలం

– రూ.3.90 కోట్ల మేర ప్రభుత్వ అదాయానికి గండి – 15మంది నిందితుల అరెస్ట్ హనుమకొండ, ప్రజాతంత్ర, జనవరి 16 : ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన 15మంది నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. రాష్ట్రంలో సంచలం సృష్టించిన జనగామ, యాదాద్రి జిల్లాల్లో ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో కుంభకోణంలో ప్రభుత్వ…
