టీవీల్లో మోదీని పొగిడే కార్యక్రమాలే ఎక్కువ…పేదల కష్టాలపై తక్కువ
మధ్యప్రదేశ్ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఉదయం సాన్వెర్ నుండి ఉజ్జయినికి కొనసాగిన యాత్ర ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్ ,నవంబర్ 29 : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్లో కొనసాగుతుంది. మధ్యప్రదేశ్లో ఏడో రోజుకు చేరిన ఈ యాత్రను మంగళవారం ఇండోర్ జిల్లాలోని సాన్వెర్ పట్టణం నుండి…