నామాకు చెందిన మధుకాన్ ఆస్తులను ఈడి సీజ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2 : టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ కంపెనీ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రాంచీ ఎక్స్ప్రెస్ వే కేసులో మొత్తం 96.21 కోట్లు విలువ చేసే ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఇక ఈ కేసుకు సంబంధించి గతేడాది జూన్ లో నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ…
