Tag Lucknavaram pond

లక్నవరం చెరువులో పడి ఇద్దరు మృతి

హైదారబాద్‌ ఐఎస్‌బి విద్యార్థులుగా గుర్తింపు ములుగు, ప్రజాతంత్ర, మే 31 : జిల్లాల్లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. లక్నవరం చెరువులో మునిగి ఇద్దరు మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కాగా, వారిద్దరూ హైదరాబాద్‌లోని ఇండియన్‌ ‌స్కూల్‌ ఆఫ్‌ ‌బిజినెస్‌ ఐఎస్‌బికి చెందినవారుగా గుర్తించారు. ఐఎస్‌బీకి చెందిన నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు…