ఎంపీలకు స్పీకర్ ఓంబిర్లా తేనీటి విందు

– సరదాగా ముచ్చటించుకున్న సభ్యులు – హాజరైన ప్రధాని మోదీ, రాజ్నాథ్ సింగ్ - ప్రధాని విదేశీ పర్యటనపై ప్రియాంక ఆరా న్యూదిల్లీ, డిసెంబర్ 19: పార్లమెంటు శీతాకాల సమావేశాలు మూడువారాలపాటు వాడివేడి చర్చలు, వాకౌట్లు, నిరసనల మధ్య ముగిసాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడటంతో సభలోని వాతావరణాన్ని తేలిక చేసేందుకు లోక్సభ స్పీకర్…
