కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు లోక్సభ ఆమోదం

– ఎలాంటి చర్చ లేకుండానే మూజువాణి వోటు న్యూదిల్లీ, ఆగస్ట్ 11: కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు సోమవారం లోక్సభ ఆమోదం తెలిపింది. సెలక్షన్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు కొత్త బిల్లును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టారు. బిహార్ వోటర్ల సమగ్ర సవరణపై విపక్షాలు ఆందోళన నిర్వహిస్తుండటంతో సభలో బిల్లుపై చర్చకు…
