కాంగ్రెసు కు జై కొట్టిన లోకారెడ్డి బ్రదర్స్

జగ్గారెడ్డి సమక్షంలో కండువా కప్పుకున్న గొల్లపల్లి సర్పంచ్, నాయకులు సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్ 28: సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండలం గొల్లపల్లి సర్పంచ్ మమతతో పాటు యువ నాయకులు విష్షు వర్ధన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలతో పాటు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి ఎమ్మెల్యే…
