మూడు దఫాలుగా ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించాలి

– ఎన్నికకు, మరో ఎన్నికకు మధ్య విరామం ఉండాలి – ఎన్నికల కమిషన్ వీడియో కాన్ఫరెన్స్లో డీజీపీ సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 20: గత ఎన్నికల నిర్వహణలో ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకుని శాంతిభద్రతల నిర్వహణ సులభతరం చేయడానికి ప్రతి జిల్లాలో ఎన్నికలను మూడు దఫాలుగా నిర్వహించాలని డీజీపీ శివధర్రెడ్డి ప్రతిపాదించారు. అంతేకాక ఒక…
