స్ధానిక* ఎన్నికల కోసమే బీఆర్ఎస్ రంకెలు

మరోసారి కేసీఆర్ అండ్ కోకు కర్రుకాల్చి వాతపెట్టండి రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి మహబూబాబాద్/హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 8: రాబోయే స్ధానిక ఎన్నికలలో లబ్దిపొందేందుకు బీఆర్ఎస్ నాయకులు రంకెలు వేస్తున్నారని, వారికి మరోసారి రాష్ట్ర ప్రజానీకం కర్రుకాల్చి వాతపెట్టాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు.…
