వందేభారత్ ఎక్స్ప్రెస్లో పురుగుల భోజనం

– ఐఆర్సీటీసీకి రూ.10 లక్షల జరిమానా విధింపు న్యూదిల్లీ, మార్చి 26: వందేభారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. అతడికి అందించిన భోజనంలో పురుగులు కనిపించాయి. దీంతో రైల్వే శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఆర్సీటీసీకి రూ.10 లక్షల జరిమానా విధించింది. పట్నా-టాటానగర్ వందేభారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించిన రితేష్ కుమార్…
