Tag #Literature #should be #doubly sharp #writer Sukeerta Rani

సాహిత్యానికి రెండంచులా పదును ఉండాలి

– ప్రముఖ తమిళ కవయిత్రి సకీర్తరాణి – ఘనంగా విరసం 30వ మహాసభలు ప్రారంభం కాళోజీ జంక్షన్/హైదరాబాద్ప్ర, జాతంత్ర, జనవరి 24: సాహిత్యకారులు తమ సాహిత్యానికి రెండు అంచుల పదును ఉండేలాగా సృజనాత్మక రచనలు చేయాలని ప్రముఖ తమిళ రచ యిత్రి సుకీర్త రాణి పిలుపునిచ్చారు. హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విరసం అధ్యక్షుడు అరసవల్లి…