తెలంగాణా మల్టిపుల్ అవార్డ్ అందుకున్న లయన్ డాక్టర్ జి.మహేందర్ కుమార్ రెడ్డి
కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్టు 1 :లయన్స్ క్లబ్ల్ ద్వారా విశిష్ట సేవలందించిన డాక్టర్ జి.మహేందర్ కుమార్ రెడ్డి తెలంగాణా మల్టిపుల్ అవార్డ్ అందుకున్నార లయన్స్ జిల్లా 320ఏ జిల్లాలో మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా సమాజంలో లయనిజం వ్యాప్తికి విశేష కృషి చేసిన డాక్టర్ జి. మహేంద్ర కుమార్ రెడ్డికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జిల్లాలలో అత్యున్నత పురస్కారం…
